తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2020, 11:57 AM IST

ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్​గఢ్​లో నలుగురు నక్సలైట్లను హతమార్చాయి భద్రత బలగాలు. జగర్​గుండా అటవీ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది.

Chhattisgarh: Four Naxals killed in encounter with security forces
ఛతీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఉదయం 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో.. జగర్​గుండా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు పోలీసులు, సీఆర్​పీఎఫ్​ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:'కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే''

ABOUT THE AUTHOR

...view details