తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 8:55 PM IST

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​​లో ఎన్​కౌంటర్​... ఆరుగురికి గాయాలు

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

.C'garh: 6 security personnel injured in encounter with naxals
ఛత్తీస్​గఢ్​​లో ఎన్​కౌంటర్​... ఆరుగురికి గాయాలు

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

చింతాగుఫా అటవీ ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాంతానికి అదనపు బలగాలను పంపినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం

ABOUT THE AUTHOR

...view details