కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది భాజపా. ఈ మేరకు ఈసీకి రాసిన లేఖను విడుదల చేసింది. బిహార్లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. రాహుల్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అందులో పేర్కొంది.
రాహుల్పై ఎన్నికల కమిషన్కు భాజపా ఫిర్యాదు - BJP files complaint to Election Commission
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది భాజపా. బిహార్లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న సమయంలో.. రాహుల్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని లేఖలో పేర్కొంది.

రాహుల్పై ఈసీకి ఫిర్యాదు
బిహార్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.10శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.