ఉత్తర్ప్రదేశ్ అమ్రోహా జిల్లా గజ్రౌలాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. పశువులను తీసుకెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 13 పశువులు మృతి మృత్యువాత పడ్డాయి.
యూపీలో కంటైనర్ బోల్తా- ఆరుగురు మృతి - uttarpradesh road accident
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 13 పశువులు మృతి చెందాయి.
![యూపీలో కంటైనర్ బోల్తా- ఆరుగురు మృతి big accident in uttarpradesh in area of gajraula police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10110701-405-10110701-1609742021847.jpg)
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
వాహనానికి బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.