తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవసాయానికి రూ.1.02 లక్షల కోట్ల రుణాలు

కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ నెల 17 వరకు 1.02 లక్షల కోట్ల రూపాయలను రాయితీ రుణాల కింద అందించినట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్​ సంతృప్తికరంగా సాగుతోందని తెలిపింది.

By

Published : Aug 21, 2020, 7:32 AM IST

Updated : Aug 21, 2020, 9:03 AM IST

Banks sanction over Rs 1 lakh crore concessional loans to KCC holders
వ్యవసాయానికి రూ.1.02 లక్షల కోట్ల రుణాలు

కరోనా నుంచి వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి కిసాన్​ క్రెడిట్​ కార్డు (కేసీసీ)ల ద్వారా రైతులకు రాయితీ రుణాలను అందించడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్​ సంతృప్తికరంగా సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అందులో భాగంగా ఈ నెల 17 నాటికి 1.22 కోట్ల కేసీసీలకు రూ. 1,02,065 కోట్లు రాయితీ రుణాల క్రింద మంజూరు చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండిచిన్నారుల ద్వారా నిశ్శబ్దంగా కరోనా వ్యాప్తి

Last Updated : Aug 21, 2020, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details