జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఆజాద్ ప్రసంగం వినటానికి 3000 మందికి పైగా ప్రజలు సమావేశానికి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆజాద్ కోసం ఎదురు చూశారు. అయినా ఆయన రాకపోగా... స్థానిక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు.
పాక్ దాడుల వల్ల ఫోన్లోనే ఆజాద్ ప్రసంగం!
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఆటంకం ఏర్పడింది. సరిహద్దుల్లోని లామ్ గ్రామంలో ప్రచార ర్యాలీకి వెళ్లి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు ఆజాద్. సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతున్నందున ఆజాద్ను అక్కడికి అనుమతించలేదు. కార్యకర్తలను నిరుత్సాహరపరచకుండా ఫోన్లోనే ప్రసంగించారు ఆజాద్.
జమ్ముకశ్మీర్లో ఆజాద్కు చేదు అనుభవం
చివరకు ఆజాద్ ఫోన్ ద్వారా ప్రసంగించారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు.
Last Updated : Apr 3, 2019, 2:32 PM IST