భక్తుల దర్శనార్థం గుజరాత్ అహ్మదాబాద్లో ఉన్న శ్రీ స్వామినారాయణ మహావీర్ ఆలయాన్ని అర్చకులు తెరిచారు. స్వామివారిని అత్యంత అలంకార ప్రాయంగా మూడు టన్నుల యాపిళ్లతో పూజారులు అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు.. కొవిడ్ నిబంధలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని, పూజలు చేసుకున్నారు.
3 టన్నుల యాపిల్స్తో మహావీర్ ఆలయంలో పూజలు - Shree Swaminarayan Mandir news
గుజరాత్లో ఇటీవలే తెరుచుకున్న శ్రీ స్వామినారాయణ మహావీర్ ఆలయాన్ని 3000 కిలోల యాపిళ్లతో పూజారులు అలంకరించారు. కొవిడ్ నిబంధలు పాటిస్తూ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని, పూజలు చేసుకున్నారు.

3 టన్నుల యాపిల్స్తో మహావీర్ ఆలయంలో పూజలు
పూజా అనంతరం యాపిళ్లను కొవిడ్ రోగులు, ఆరోగ్య సిబ్బందికి అందిస్తామని ఆలయ పూజారి తెలిపారు.