తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2020, 1:55 PM IST

Updated : Sep 26, 2020, 2:21 PM IST

ETV Bharat / bharat

లద్దాఖ్​లో రెండు మూపురాల ఒంటెలతో సైనికుల గస్తీ

తూర్పు లద్దాఖ్​లోని భారత్-చైనా సరిహద్దులో గస్తీ కోసం రెండు మూపురాల ఒంటెలను ఉపయోగించనుంది సైన్యం. సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతల నడుమ వీటి సేవలు అనివార్యమైనట్టు తెలుస్తోంది.

Army to use double-humped camels for transportation, patrolling in Ladakh
లద్దాఖ్​లో రెండు మూపురాల ఒంటెలతో సైనికుల గస్తీ

భారత్​- చైనా సరిహద్దులో గస్తీకోసం ఇకపై రెండు మూపురాల ఒంటెలను ఉపయోగించనున్నారు సైనికులు. మూడేళ్ల క్రితమే వీటిని వినియోగించాలనే ప్రస్తావన రాగా.. తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంట నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం వీటిని ఉపయోగించాలని నిర్ణయించారు.

లద్దాఖ్​లో రెండు మూపురాల ఒంటెలతో సైనికుల గస్తీ

లద్దాఖ్​లోని లేహ్​ ప్రాంతంలో 17వేల అడుగుల ఎత్తులో 170 కిలోల బరువు మోయగల రెండు మూపురాల(బాక్ట్రియన్​) ఒంటెలపై ఇప్పటికే పరిశోధనలు నిర్వహించింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). ఒక మూపురం ఒంటెలకన్నా.. ఇవి ఎక్కువ కాలం నీరు, ఆహారం లేకుండా ఉండగలవని పరిశోధనల్లో తేలింది.

ఇదీ చదవండి:హద్దు మీరితే కాల్పులే!- చైనాకు తేల్చి చెప్పిన భారత్​

Last Updated : Sep 26, 2020, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details