తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ కాల్పుల్లో భారత జవాను మృతి - bharat pak firing latest

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు ప్రదర్శించింది.  జమ్ముకశ్మీర్​లోని బందిపొర్​లో​ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

Army personnel killed in ceasefire violation by Pak along LoC in Gurez sector
పాక్​ అప్రకటిత కాల్పులు.. భారత జవాను మృతి

By

Published : Dec 16, 2019, 7:42 PM IST

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ బందిపొర్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ భారత జవాన్​ మృతిచెందాడు.

గురేజ్ సెక్టార్​లో పాకిస్థాన్ దళాలు ఆకస్మిక కాల్పులకు పాల్పడ్డాయి. పాక్​ చర్యలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుడి త్యాగానికి సైన్యం సలాం చేస్తున్నట్లు ప్రకటించారు సైనికాధికారులు.

ఇదీ చదవండి:'నాలుగు నెలల్లో ఆకాశాన్నంటే రామమందిర నిర్మాణం'

ABOUT THE AUTHOR

...view details