తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం వరదల్లో మరో 9 మంది మృతి

అసోం వరదల్లో మరో 9 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 85కు పెరిగింది. 33 లక్షల మంది ప్రభావితమయ్యారు.

By

Published : Jul 14, 2020, 10:44 PM IST

9 more people die in flood-related incidents in Assam, toll rises to 85
అసోం వరదల్లో మరో 9మంది మృతి

అసోంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల వల్ల మరో 9మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 85కు పెరిగింది. 28 జిల్లాల్లో 33 లక్షలమంది ప్రభావితమయ్యారు.

సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న జనం
నివాస స్థలాల్లోకి ప్రవేశించిన వరద నీరు
చెరువును తలపిస్తున్న గ్రామాలు

రాష్ట్రంలో అత్యధికంగా బార్పేట్​ జిల్లాలో 5.50 లక్షల మంది ప్రభావితం కాగా... ధుబ్రిలో 4.11 లక్షలు, మోరిగావ్​లో 4.08 లక్షలు, ​దక్షిణ సల్మరా జిల్లాలో 2.25 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లు జలదిగ్బంధం
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్ర నది
వరద నీటిలో ఏనుగు

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: వరద తాకిడికి కూలిపోయిన పాఠశాల భవనం

ABOUT THE AUTHOR

...view details