బంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘా సముద్రతీరంలో... జాలారుల వలకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా 'శంకర్ చేప' అంటారని మత్స్యకారులు తెలిపారు. సోమవారం ఉదయం కొంత మంది జాలారులు కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లగా... ఈ భారీ చేప చిక్కింది. దీనిని చూడడానికి స్థానిక ప్రజలు గుంపులుగా సముద్రతీరానికి చేరుకోవటంతో అక్కడ అంతా కోలాహలం చోటుచేసుకుంది.
780 కిలోల చేప చిక్కింది.. పంట పండింది - shankar fish
బంగాల్లోని దిఘా సముద్రతీరం వద్ద మత్స్యకారులకు 780 కిలోల భారీ చేప చిక్కింది. దీనిని స్థానికంగా శంకర్ చేప అంటారని.. అదృష్టం కొద్దీ తమకు దొరికిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
![780 కిలోల చేప చిక్కింది.. పంట పండింది 780 kg shankar fish caught by odisha fisherman in Digha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8187476-198-8187476-1595831748168.jpg)
వలలో చిక్కిన 780 కిలోల భారీ మత్స్యం
బంగాల్: వలలో చిక్కిన 780 కిలోల భారీ మత్స్యం
ఇదీ చూడండి:దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ది కీలక పాత్ర: మోదీ