తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2020, 7:27 AM IST

Updated : Jun 8, 2020, 11:27 AM IST

ETV Bharat / bharat

చిరుతను కొట్టి చంపి దంతాలు, గోళ్లు పీకేసి..

చిరుతను చంపి దాని దంతాలు, గోళ్లు తొలగించిన ఘటన అసోంలోని కాటబడిలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన గువాహటి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.

killing leopard in Assam
చిరుత

అసోం గోర్​చుక్​లోని కాటబడిలో చిరుతను చంపిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చిరుతను కొట్టి చంపి దంతాలు, గోళ్లు పీకేసి..

"కాటబడిలో చిరుతను చంపిన ఘటనపై కేసుల నమోదు చేశాం. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం."

- గువాహటి పోలీసులు

కాటబడి ప్రాంతంలో చిరుతను ఆదివారం కొట్టి చంపారు స్థానికులు. అనంతరం దాని దంతాలు, గోళ్లు తొలగించారు.

ఇదీ చూడండి:ఒడిశా తీరంలో ఓలివ్​ రిడ్లే తాబేళ్ల కనువిందు

Last Updated : Jun 8, 2020, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details