భారత్-పాక్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర భారత దేశంలోని దిల్లీ, పంజాబ్, హరియాణాలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైందని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం వెల్లడించింది.
భూకంపం వల్ల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదని అధికారులు తెలిపారు.
"భూకంప కేంద్రం భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీనికి దగ్గరగా ఉన్న నగరం రావల్పిండి ( పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రం)"
- గౌతమ్, ఎన్సీఎస్ కార్యనిర్వణాధికారి
గజగజ వణికారు..