తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2020, 9:44 AM IST

Updated : Aug 3, 2020, 10:02 AM IST

ETV Bharat / bharat

కరోనా పంజా: కొత్తగా 52,972 కేసులు, 771 మరణాలు

దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 52,972 మందికి వైరస్​ సోకింది. మరో 771 మంది కొవిడ్​కు బలయ్యారు.

corona
కరోనా పంజా

భారత్​లో కొవిడ్​ మహమ్మారి విలయం కొనసాగుతోంది. అమెరికా తర్వాత భారత్​లోనే ఒక్కరోజు నమోదవుతున్న వైరస్​ కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. కొత్తగా 52,972 మంది వైరస్​ బారినపడగా 771 మంది చనిపోయారు.

కరోనా పంజా: కొత్తగా 52,972 కేసులు, 771 మరణాలు
Last Updated : Aug 3, 2020, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details