భారత్లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే 52 వేల 509 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 19 లక్షల 8 వేల 254కు చేరింది. ఇందులో 5 లక్షల 86 వేల 244 కేసులు యాక్టివ్గా ఉండగా... 12 లక్షల 82 వేల 215 మంది కోలుకున్నారు.
దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు - దేశంలో కరోనా కేసుల వివరాలు

దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు
09:51 August 05
దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు
కొత్తగా 857 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 39 వేల 795కు చేరింది.
పెరుగుతున్న రికవరీ రేటు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 67.19 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 2.09 శాతంగా నమోదైంది.
Last Updated : Aug 5, 2020, 10:53 AM IST