జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ బలగాలపై తీవ్రవాదులు గ్రనేడ్ దాడికి తెగించారు. శ్రీనగర్ లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రతాప్ పార్క్ వద్ద జరిగిన ఈ దాడిలో నలుగురు పౌరులు, ఇద్దరు సైనికులు సహా మొత్తం ఆరుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రనేడ్ దాడి.. ఆరుగురికి గాయాలు - grenade attack in Jammu
![సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రనేడ్ దాడి.. ఆరుగురికి గాయాలు 5-people-injured-in-grenade-attack-in-lal-chowk-area-of-srinagar-city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5930520-thumbnail-3x2-b.jpg)
సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రనేడ్ దాడి.. ఐదుగురికి గాయాలు
13:17 February 02
సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రనేడ్ దాడి.. ఆరుగురికి గాయాలు
సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రనేడ్ దాడి.. ఐదుగురికి గాయాలు
Last Updated : Feb 28, 2020, 9:26 PM IST