తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో వ్యాన్ బోల్తా- 10 మంది మృతి - 5 injured 12 critical odisha van overturn

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పికప్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. వీరంతా ఛత్తీస్​గఢ్​కు చెందినవారని అధికారులు తెలిపారు.

5 dead 12 critical as pick up van overturns in koraput
వ్యాన్ బోల్తా- ఐదుగురు మృతి, 12 మందికి గాయాలు

By

Published : Jan 31, 2021, 10:38 PM IST

Updated : Feb 1, 2021, 9:03 AM IST

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పికప్ వ్యాన్ బోల్తా పడటం వల్ల 10 మంది మరణించారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా ఛత్తీస్​గఢ్​కు చెందినవారేనని అధికారులు తెలిపారు.

ప్రమాద దృశ్యాలుఒడిశాలో వ్యాన్ బోల్తా

కోరాపుట్​ జిల్లాలోని కోత్​పడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓ సంతాప కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తుండగా వ్యాన్ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ప్రధాని మోదీ విచారం..

ఒడిశా రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Last Updated : Feb 1, 2021, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details