తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైసూరులో మొదలైన దసరా మహోత్సవాలు

మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున సంప్రదాయ కళాప్రదర్శన, పాత కాలం నాటి కార్ల ర్యాలీ ఆకట్టుకున్నాయి.

By

Published : Sep 29, 2019, 1:33 PM IST

Updated : Oct 2, 2019, 10:59 AM IST

మైసూరులో మొదలైన దసరా సందడి

మైసూరులో మొదలైన దసరా సందడి

దసరా అనగానే గుర్తొచ్చేది మైసూరు మహానగరం. ఈ వేడుకలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ఎంతోమంది మైసూరు ప్యాలెస్​కు తరలి వస్తుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న దసరా మహోత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.

దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హాజరయ్యారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగళూరు నుంచి పాతకాలం నాటి కార్లతో మైసూరు ప్యాలెస్​ వరకు ర్యాలీ నిర్వహించారు. నేటి నుంచి అక్టోబరు 8 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ నూతన ఐటీ చీఫ్​గా రోహన్​ గుప్త

Last Updated : Oct 2, 2019, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details