రాజస్థాన్లోని అజ్మేర్లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 8పై రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇంజిన్లో భారీగా మంటలు చెలరేగాయి. నలుగురు సజీవదహనమయ్యారు.
ట్రక్కులు ఢీకొని మంటలు.. నలుగురు సజీవదహనం - రాజస్థాన్ రోడ్డు ప్రమాదం వార్తలు
రెండు ట్రక్కులు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది.

రెండు ట్రక్కులు ఢీ
ట్రక్కులు ఢీకొని మంటలు
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదర్శ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:50 రూపాయల గొడవ- ఏడాదిన్నర చిన్నారి బలి
Last Updated : Aug 17, 2021, 12:08 PM IST