తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆటో, లారీ ఢీ- ఐదుగురు కూలీలు మృతి

కర్ణాటక యాదగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Apr 21, 2021, 1:42 PM IST

Updated : Apr 21, 2021, 3:18 PM IST

Accident
ఆటో, లారీ ఢీ

ఆటో, లారీ ఢీ- ఐదుగురు కూలీలు మృతి

కర్ణాటక, యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమీప గ్రామంలో కూలీ కోసం ఆటోలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Apr 21, 2021, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details