వేసవి సీజన్(మార్చి-మే)లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర భారతం, ఈశాన్య భారతంలో ఎండలు అధికంగా ఉండనున్నాయని తెలిపింది. తూర్పు, పశ్చిమ భారత్లోని కొన్ని ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది.
దక్షిణ భారతంలో ఈసారి వేసవి వేడి తక్కువే! - భారత వాతావరణ శాఖ
2021 వేసవి సీజన్( మార్చి-మే)లో సాధారణం కంటే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉండనుందని పేర్కొంది. అయితే దక్షిణ భారత్, మధ్య భారత్లో మాత్రం సాధారణం కన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వివరించింది.
![దక్షిణ భారతంలో ఈసారి వేసవి వేడి తక్కువే! Above normal summer temperatures likely across country except South, central India: IMD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10825514-thumbnail-3x2-ww.jpg)
'వేసవి సీజన్- ఆ ప్రాంతాల్లో భానుడి ప్రతాపం అధికం'
దక్షిణ భారత్, మధ్య భారత్లో మాత్రం ఈ వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి :పర్యావరణహిత పురోభివృద్ధితోనే భవిత