జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొడా నుంచి జమ్మూకు ప్రయాణిస్తున్న బస్సు..సరోరా వద్ద ప్రమాదానికి గురైంది.
ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు - జమ్ముకశ్మీర్లో సరోరా వద్ద ఘోర ప్రమాదం
జమ్ముకశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
![ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు A bus on way from Doda to Jammu met with an accident at Sarora (Tikri). 12 persons who were injured have been shifted to hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11102837-thumbnail-3x2-img.jpg)
ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:భార్యకు నిప్పంటించి వృద్ధుడు ఆత్మహత్య
Last Updated : Mar 21, 2021, 10:13 PM IST
TAGGED:
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం