తెలంగాణ

telangana

ETV Bharat / bharat

88 మంది ఐఐటీ విద్యార్థులకు కరోనా - ఐఐటీ రూర్కీ

ఉత్తరాఖండ్​​లోని ఐఐటీ రూర్కీలో 88 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలింది. వారందరినీ ప్రత్యేక కరోనా కేర్​ సెంటర్​లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

IIT Roorkee
ఐఐటీ రూర్కీ

By

Published : Apr 8, 2021, 4:01 PM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్​ జిల్లాలోని ఐఐటీ రూర్కీలో 88 మంది విద్యార్థులు.. కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. కొవిడ్​ బాధితులందరినీ ఐఐటీ ప్రాంగణంలోని గంగా హాస్టల్​ను కరోనా కేర్ సెంటర్​గా మార్చి.. వైద్యులు పర్యవేక్షలో ఉంచినట్లు సంస్థ ప్రతినిధి సోనికా శ్రీ వాస్తవ పేర్కొన్నారు.

'ఐదు హాస్టళ్లు మూసివేశాం. అయితే ఆన్​లైన్​ తరగతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం' అని శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:దేశంలో రోజుకు సగటున 34లక్షల మందికి టీకా

ABOUT THE AUTHOR

...view details