తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట మునిగి ఆరుగురు దుర్మరణం - కర్ణాటక

కర్ణాటకలో ఒకే రోజు నీట మునిగి ఆరుగురు చనిపోయారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.

6 people died by drowning!
నీట మునిగి ఆరుగురు దుర్మరణం

By

Published : Apr 23, 2021, 6:54 AM IST

కర్ణాటకలోని మైసూరులో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు చనిపోయారు. ఓ ఘటనలో నరాసిపుర తాలుకా తాలుక్కడ్​లో నీటమునిగి ఇద్దరు మృతిచెందారు.

చిన్నారుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు

మరో ఉదంతంలో హోబలి గ్రామంలో కావేరి నదిలో ఈత కొట్టడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో యశ్వంత్, మహదేవ్ ప్రసాద్​ అనే బాలుర మృతదేహాలను వెలికితీశారు.

ఇదీ చూడండి:వైరస్​ మృత్యుఘంటికలు- ఆక్సిజన్​ అందక విలవిల

ABOUT THE AUTHOR

...view details