ROAD ACCIDENT: ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
కంటైనర్ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి - road accident in up
ROAD ACCIDENT: వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో జరిగింది.
![కంటైనర్ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14479756-thumbnail-3x2-accident.jpg)
రోడ్డు ప్రమాదం
మృతులు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
Last Updated : Feb 16, 2022, 10:46 AM IST