బంగాల్లో పిడుగుపాట్లతో నలుగురు మృతిచెందారు. పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పిడుగుపాటుతో నలుగురు మృతి - Bengal lightning strikes news
బంగాల్ పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు మృతిచెందారు.
![పిడుగుపాటుతో నలుగురు మృతి 4 killed in lightning strikes in Bengal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12032322-thumbnail-3x2-sd.jpg)
పిడుగుపాటుతో నలుగురు మృతి
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా అధికారి శుభంకర్ మజూందార్ తెలిపారు.
ఇదీ చదవండి :లోయలో పడ్డ కారు- జవాను సహా ఐదుగురు మృతి