హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటి సభ్యులు సజీవదహనమయ్యారు.
జిల్లాలోని సుయిలా గ్రామంలో జరిగిన ప్రమాదంలో పలు జంతువులు కూడా మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.