తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఇద్దరు మావోయిస్టులు హతం - మహారాష్ట్రాలో ఎన్ కౌంటర్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఇద్దరు మవోయిస్టులు మృతి చెందారు.

police
పోలీసులు

By

Published : May 13, 2021, 3:47 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. జిల్లాలోని ధనోరా గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

నక్సల్స్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:బిహార్​లో పిడుగుల వర్షం- 13 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details