తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అపార్ట్​మెంట్​లో 10 మందికి కరోనా- 500 మందికి టెస్టులు - covid in apartment

కర్ణాటక బెంగళూరులోని ఓ అపార్ట్​మెంట్​లో 10 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఆ భవనంలోని మరో 500 మంది నమూనాలను ఆర్​టీపీసీఆర్​ పరీక్షకు పంపారు. ఆ ఫలితాలు మంగళవారం రానున్నాయి.

10 Covid case in an apartment: Report of 500 people to come tomorrow
అపార్ట్​మెంట్​లో కరోనా- భయాందోళలో 1500 మంది!

By

Published : Feb 22, 2021, 7:31 PM IST

కర్ణాటకలో కరోనా కలవరం కొనసాగుతోంది. బెంగళూరు బెల్లందుర్​లోని ఎస్​జేఆర్​ వాటర్​ మార్క్​ అపార్ట్​మెంట్​లో 10 కరోనా కేసులు వెలుగు చూశాయి.

500 మందికి టెస్టులు

9 బ్లాకులు ఉన్న ఈ అపార్ట్​మెంట్​లో 1500 మంది నివసిస్తున్నారు. 6 బ్లాకుల్లోని వారిలో కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ ఆరు బ్లాకులను కంటెయిన్​మెంట్​ జోన్లుగా ప్రకటించారు. 500 మంది నమూనాలను సేకరించి అధికారులు ఆర్​టీ పీసీఆర్​ పరీక్షల కోసం పంపారు. వారి రిపోర్టులు మంగళవారం రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details