ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 14, 2020, 12:28 PM IST

ETV Bharat / videos

కేసులు ఆగడం లేదు... అప్రమత్తత అవసరం!

వచ్చే కొద్ది నెలలు భారత్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్​లో పనిచేస్తున్న భారతీయ వైద్యుడు వెలగపూడి బాపూజీ రావు చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు చాలా వేగంగా ఉందన్న ఆయన... ఇలాంటి పరిస్థితి భారత్​లో ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ నివారణ, నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. వృద్ధాప్యంలో ఉన్నవారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తున్న బాపూజీ రావు యూకే నుంచి ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details