ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2021, 3:31 PM IST

Updated : Feb 27, 2021, 4:31 PM IST

ETV Bharat / videos

వైభవంగా తిరుపతమ్మ - గోపయ్య కల్యాణోత్సవం

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఆలయం నలుదిశలా డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Last Updated : Feb 27, 2021, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details