ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అతిథిదేవోభవ..వెండి కంచాల్లో భోజనం

By

Published : Jul 31, 2019, 1:39 AM IST

Updated : Jul 31, 2019, 7:47 AM IST

జీవితంలో ఒక్కసారైనా వెండి కంచంలో భోజనం చేయాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కలను నిజం చేస్తున్నారు విశాఖలోని లాసెన్స్​ బే కాలనీలోని అతిథిదేవో భవ రెస్టారెంట్ యజమాని రాజశేఖర్ రెడ్డి. తన రెస్టారెంట్​లో అరటి ఆకుల్లో భోజనం, రాగి పాత్రల్లో తాగునీరు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 20 మంది ఒకేసారి భోజనం చేసేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి అందులో వెండు కంచాలు, గ్లాసులు అందుబాటులో ఉంచారు.
Last Updated : Jul 31, 2019, 7:47 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details