ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 25, 2022, 10:52 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

ETV Bharat / videos

సెలవు రోజు కావడంతో కిక్కిరిసిన యాదాద్రి

Crowd of Devotees Increased in Yadadri:తెలంగాణ రాష్ట్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈమేరకు లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కళ్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details