ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సిట్ పై నమ్మకం లేదు... సీబీఐకి అప్పగించండి'

వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హత్యకేసును వైయస్ కుటుంబంపైకి తెదేపా నేతలు నెట్టడం దారుణమన్నారు.

By

Published : Mar 26, 2019, 1:35 PM IST

వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి

వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వైయస్ కుటుంబంపైకి నెట్టడం దారుణమని వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లను పొందేందుకే తెదేపా నేతలు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని కడపలో వ్యాఖ్యానించారు.వివేకా హత్య కేసునుసీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్​పై తమకు నమ్మకం లేదని చెప్పారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details