ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫాతిమా విద్యార్థులకు ప్రభుత్వం అండ

బాధిత విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం 13కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. 2018-నీట్​లో అర్హత సాధించే వారికి ఫీజుగా చెల్లించనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.

By

Published : Feb 15, 2019, 8:55 PM IST

Updated : Feb 16, 2019, 12:09 PM IST

ఫాతిమా కళాశాల బాధిత విద్యార్థులు

కడప జిల్లాలోని ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఫరూక్ వెల్లడించారు. వారి చదువు కోసం 13 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు . కళాశాల యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2015-16 విద్యా సంవత్సరంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఫాతిమా వైద్య కళాశాల అర్హత కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఫాతిమా విద్యార్థులతో మంత్రి ఫరూక్
Last Updated : Feb 16, 2019, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details