ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అయోధ్యలో రామ మందిర నిర్మాణమే లక్ష్యం'

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన రామ రాజ్య రథయాత్ర కడప జిల్లా రాజంపేటకు చేరుకుంది. ఈ నెల 4న తమిళనాడులోని రామేశ్వరంలో యాత్ర మొదలుపెట్టారు.

By

Published : Mar 10, 2019, 9:06 PM IST

రామరాజ్య రథయాత్ర

రాజంపేటకు చేరుకున్నరామరాజ్య రథయాత్ర
శ్రీ రామదాస మిషన్ యూనివర్సల్ ఆధ్వర్యంలో రామమందిరం నిర్మాణమే లక్ష్యంగా చేస్తున్న రామ రాజ రథయాత్ర కడప జిల్లా రాజంపేటకు చేరుకుంది. ఈనెల 4న మహాశివరాత్రి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో యాత్ర మొదలైంది. ఈ బృందం రాజంపేటకు చేరిన సందర్భంగా...పాత బస్టాండునుంచి సరస్వతీ విద్యా మందిరం విద్యార్థులు కోలాటం చేస్తూ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వరకు చేరుకున్నారు. భారతదేశంలో సెలవు దినంగా ఆదివారం ప్రకటించారని.. ఆ విధానాన్ని మార్చాలని మిషన్ ప్రతినిధులు చెప్పారు. వారాంతపు సెలవునుగురువారంగా మార్చాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details