ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 30, 2021, 1:36 PM IST

ETV Bharat / state

పీఠం.. వివాదం: మళ్లీ కోర్టుకు ఎందుకు వెళ్లారో అర్థంకావట్లే: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

బ్రహ్మంగారి పీఠాధిపత్యం (brahmamgari pitham) వివాదం మరోమలుపు తిరిగింది. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ హై కోర్టు(High court)కు వెళ్లినట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు.

mla raghuramireddy on brahmamgari pitham dispute
mla raghuramireddy on brahmamgari pitham dispute

బ్రహ్మంగారి పీఠంపై మళ్లీ వివాదం మెుదలైనట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలోనే ఏకాభిప్రాయాని వచ్చినట్లు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి(mla raghuramareddy) తెలిపారు.

మారుతి మహాలక్ష్మమ్మపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కోర్టుకు ఎందుకు వెళ్లారో అర్థంకావట్లేదని వెల్లడించారు. కోర్టు తీర్పు రేపు వస్తుందని అనుకుంటున్నామన్న ఎమ్మెల్యే.. తీర్పును ప్రభుత్వం శిరసావహిస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details