ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''నన్నే గెలిపించండి''

వైకాపా నేత మేడా మల్లికార్జునరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప జిల్లా రాజంపేటలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించారు.

By

Published : Mar 2, 2019, 6:41 PM IST

రాజంపేట

మేడా మల్లికార్జున రెడ్డి ఎన్నికల ప్రచారం
ఇటీవలే రాజంపేట ఎమ్మెల్యే పదవికి, తెదేపాకు రాజీనామా చేసిన మేడా మల్లికార్జున రెడ్డి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప జిల్లారాజంపేటలోని కనుములోపల్లి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు.ఇంటింటికి వెళ్లి తననేగెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల సమయం దగ్గరపడిన కారణాంగానే తెదేపా ప్రభుత్వంఇప్పుడు హామీలు ఇస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details