కడప జిల్లా బద్వేలు వెంకటయ్య నగర్కు చెందిన గంగాభవాని అనే విద్యార్థిని నేపాల్లోని ఖాట్మండులో జరిగిన కరాటే పోటీల్లో పాల్గొంది. విజయం సాధించి బంగారు పతకాన్ని సాధించింది. ఈ నెల 10వ తేదీన పోటీల కోసం బద్వేల్ నుంచి ఖాట్మండు వెళ్లింది. రెండు రోజుల్లో తిరిగి రానున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.
కడప విద్యార్థికి ఖాట్మండులో బంగారు పతకం
కడప జిల్లా విద్యార్థి ఖాట్మండులో బంగారు పతకం సాధించింది. అక్కడ కరాటే పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.
కడప విద్యార్థికి ఖాట్మండులో బంగారు పతకం