మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరగనుంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. దీనిపై.. పులివెందుల కోర్టులో విచారణ జరగునుంది. కడప జైలు నుంచే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమాశంకర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
Viveka Murder Case: ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ
మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్ వేయగా.. నేడు పులివెందుల కోర్టులో విచారణ జరగునుంది.
ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ