ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2020, 6:25 PM IST

ETV Bharat / state

కుక్కల దాడిలో జింక మృతి

అడవిలో ఆకులు తింటూ బతికే జింక పొరపాటున గ్రామంలోకి వచ్చింది. ఆ జింకను చూసిన కుక్కలు దానిపై దాడిచేసి చంపేశాయి. ఈ ఘటన కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది.

dogs attack on deer and it was died in cadapa dst nandaloor mandal
dogs attack on deer and it was died in cadapa dst nandaloor mandal

అడవిలో తిరగాల్సిన జింక గ్రామంలోకి వచ్చి ప్రాణాన్ని పోగొట్టుకుంది. కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఓ ఇంటి వద్దకు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి వైద్యం చేయించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో జింక మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details