కడప జిల్లా కసనూరు వ్యవసాయ క్షేత్రంలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహార దీక్ష చేపట్టారు. పులివెందుల నియోజకవర్గంలో అరటి, బత్తాయి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పులివెందుల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
పులివెందుల రైతులను ఆదుకోవాలంటూ బీటెక్ రవి నిరాహార దీక్ష
పులివెందుల రైతులను ఆదుకోవాలంటూ తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహార దీక్ష చేపట్టారు. పంట ఉత్పత్తులకు రవాణా, గిట్టుబాటు ధర కల్పించాలంటూ 12 గంటల దీక్ష చేస్తున్నారు.
btech ravi demands ycp govt to help farmers