ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''పాలనతో ప్రజలకు చేరువైన నాయకుడు వైఎస్''

తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద వైయస్​ఆర్ 70వ జయంతి వేడుకులు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి వైఎస్​ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

By

Published : Jul 8, 2019, 1:49 PM IST

వైభవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

వైభవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ఆర్ 70వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కత్తిరించి వైకాపా నాయకులకు, కార్యకర్తలకు పంచారు. ముఖ్యమంత్రి వైఎస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పాలన తీరుతో ప్రజలకు చేరువయ్యారని కీర్తించారు.

ABOUT THE AUTHOR

...view details