నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేశారు. ఇద్దరూ మొదటి సారి లోక్సభలో అడుగు పెడుతున్నారు.
ఎంపీలుగా ప్రమాణం చేసిన రఘురామ రాజు, కోటగిరి
నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణం రాజు, కోటగిరి శ్రీధర్ ప్రమాణస్వీకారం చేశారు.
ఎంపీలుగా ప్రమాణం చేసిన రఘురామ రాజు, కోటగిరి