ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీలుగా ప్రమాణం చేసిన రఘురామ రాజు, కోటగిరి

నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణం రాజు, కోటగిరి శ్రీధర్​ ప్రమాణస్వీకారం చేశారు.

By

Published : Jun 17, 2019, 10:43 PM IST

ఎంపీలుగా ప్రమాణం చేసిన రఘురామ రాజు, కోటగిరి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్​ పార్లమెంట్​లో ప్రమాణస్వీకారం చేశారు. ఇద్దరూ మొదటి సారి లోక్​సభలో అడుగు పెడుతున్నారు.

ఎంపీలుగా ప్రమాణం చేసిన రఘురామ రాజు, కోటగిరి

ABOUT THE AUTHOR

...view details