ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్​ బెట్టింగ్​పై పోలీసుల దాడి... ఒకరు అరెస్ట్​

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By

Published : Aug 7, 2019, 6:06 PM IST

క్రికెట్​ బెట్టింగ్ పై పోలీసుల నిఘా... 90వేలు స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ హోటల్​లో రాజేంద్ర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్​పై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. 90 వేల నగదు, 5 సెల్​ఫోన్లు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details