పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ హోటల్లో రాజేంద్ర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్పై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. 90 వేల నగదు, 5 సెల్ఫోన్లు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్పై పోలీసుల దాడి... ఒకరు అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
క్రికెట్ బెట్టింగ్ పై పోలీసుల నిఘా... 90వేలు స్వాధీనం