ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు నమోదుకు పెరిగిన రద్దీ

ఓటరు నమోదుకు నేడే చివరి రోజు. ఈ కారణంతో.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. ఓటరు నమోదు దరఖాస్తులను ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారు.

By

Published : Mar 15, 2019, 3:20 PM IST

Updated : Mar 16, 2019, 10:36 AM IST

ఓటర్ల రద్దీ

ఓటర్ల రద్దీ
గతంలో ఉన్న ఓట్లు గల్లంతైన వారు... కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే వారు.. జాబితాలో చిరునామా మార్చుకునేవారి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఓటరు నమోదుకు ఈరోజే ఆఖరు కావటంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. తణుకు కార్యాలయం వద్ద ప్రజలు భారీగా బారులు తీరారు. దరఖాస్తుదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక సేవలందిస్తున్నారు.
Last Updated : Mar 16, 2019, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details