ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2020, 11:44 PM IST

ETV Bharat / state

రెండు లారీలు ఢీ... ఒకరు మృతి

రెండు లారీలు ఢీకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం తల్లాడ దేవరపల్లిలో జరిగింది.

two lorries dash each other one died and one injured happens  in west godavari dst
two lorries dash each other one died and one injured happens in west godavari dst

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై పొగాకు వేలం కేంద్రం వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా గణపవరానికి చెందిన సుంకర నరసింహారావు అనే వ్యక్తి మృతిచెందాడు. మిగిలిన క్షతగాత్రులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details