ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

By

Published : Sep 8, 2019, 3:50 PM IST

ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో సంచలనం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలసి అదృశ్యం కావటం స్థానికంగా సంచలనం రేపింది. గ్రామానికి చెందిన మర్రి సుధ.. కుమార్తె అరుణ, కుమారుడు కృష్ణ కార్తీక్​తో కలిసి పుట్టింటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె భర్తతో పాటు సుధ తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details