తాడేపల్లిగూడెం: దుండగుల దాడిలో యువతి మృతి
దుండగుల దాడిలో యువతి మృతి
09:02 September 14
తాడేపల్లిగూడెంలో
పశ్చిమ గోదారి జిల్లా తాడేపల్లిగూడెంలో పైవంతెన వద్ద మందపాటి ఝాన్సీరాణి(27) అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్ గున్నీ
Last Updated : Sep 14, 2021, 9:29 AM IST