ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ఉంగుటూరులో తెలుగుదేశం విజయం తథ్యం''

పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో ఉంగుటూరు  తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులు తరఫున జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఎన్నికల ప్రచారం చేశారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Apr 4, 2019, 3:22 PM IST

తెదేపా అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్మన్ ఎన్నికల ప్రచారం

తెదేపా అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్మన్ ఎన్నికల ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో ఉంగుటూరుతెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులుకు మద్దతుగా జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఎన్నికల ప్రచారం చేశారు.రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమన్నారు. వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తోకలిసిముఖ్యమంత్రి పీఠం కోసంజగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో అభివృద్ధిని చూసి ప్రజలు ఓటును సైకిల్ గుర్తుకే ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యేగా గన్ని వీరాంజనేయులు, ఎంపీగా మాగంటి బాబులను గెలిపించాలని కోరారు.

ఇవి చదవండి

For All Latest Updates

TAGGED:

tpgcanvas

ABOUT THE AUTHOR

...view details